పాస్పోర్ట్ సేవా సిస్టమ్ని ప్రారంభించిన ఇండియన్ ఎంబసీ
- March 21, 2019పాస్పోర్ట్ సేవా ప్రాజెక్ట్లో భాగంగా ఇండియన్ ఎంబసీ - బహ్రెయిన్, పాస్పోర్ట్ సంబంధిత సర్వీసుల్ని తక్కువ సమయంలో పూర్తి చేసే విధానాన్ని ప్రకటించింది. నిన్నటినుంచి ఈ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్ - ఇండియా ఈ విధానాన్ని అమలు చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వున్న అన్ని ఇండియన్ ఎంబసీస్, కాన్సులేట్స్లో ఈ విధానం అమల్లోకి వస్తోంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన విధానాన్ని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని ఇండియన్ ఎంబసీ - బహ్రెయిన్ పేర్కొంది. కొత్త పోర్టల్ ద్వారా మార్చి 20 నుంచి ఈ విధానం అందుబాటులోకి వచ్చింది. దరఖాస్తుదారులు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, యూజర్ ఐడీని క్రియేట్ చేసుకోవడం ద్వారా యూసర్ ఫ్రెండ్లీ అప్లికేషన్ తేలిగ్గా సేవలు అందిస్తుందని చెప్పారు అధికారులు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!