పిడుగుపాటుకి 20 మిలియన్‌ దిర్హామ్‌ల విలువైన పక్షుల మృతి

- March 25, 2019 , by Maagulf
పిడుగుపాటుకి 20 మిలియన్‌ దిర్హామ్‌ల విలువైన పక్షుల మృతి

అత్యం అరుదైన 50 పక్షులు పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయాయి. అల్‌ దఫ్రా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అబుదాబీలోని అల్‌ దఫ్రాలోగల ఓ ఫామ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫామ్‌ ఓనర్‌ ఖల్ఫాన్‌ బిన్‌ బుట్టి అల్‌ కుబైసి మాట్లాడుతూ, ఫామ్‌లోని పక్షులు పలు కాంపిటీషన్లలో ఎన్నో బహుమతులు గెల్చుకున్నాయనీ, అవి తనకు వెల కట్టలేని ఆస్తి అని చెప్పారు. వీటిల్లో ఓ పక్షి ఖరీదు 10 మిలియన్‌ దిర్హామ్‌లకు పైనే వుంటుంది. బలమైన పిడుగు కారణంగా ఫామ్‌ మొత్తం తగలబడిపోయింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com