రూ.999కే ఇండిగో భారీ ఆఫర్
- May 15, 2019న్యూఢిల్లీ: బిజినెస్ క్లాస్ ఎయిర్లైన్స్లో ప్రయాణం చేయాలనుకున్నారా? అయితే ఇండిగో మంచి ఆఫర్ ఇచ్చింది. దేశీయ మార్గాల్లో ప్రయాణానికి రూ.999 నుంచి, ఇంటర్నేషనల్ రూట్లలో రూ.3499 నుంచి టికెట్లు బుక్ చేస్తున్నామని ఇండిగో మంగళవారం తాజాగా ప్రకటించింది.
మంగళవారం ప్రారంభమైన అమ్మకాలు గురువారం (ఈనెల 16) వరకు కొనసాగుతాయని తెలిపింది. ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 28 మధ్య ప్రయాణానికి వీటిని వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. దేశంలోని 53 ప్రాంతాలకు, ఇంటర్నేషనల్గా పదిహేడు మార్గాల్లో ఈ ఆఫర్ ఉందని తెలిపింది. మొత్తం 10 లక్షల సీట్లు ఆఫర్ కింద అందుబాటులో ఉన్నాయని పేర్కొంది.
10 లక్షల సీట్లు ఫర్ సేల్: రూ.999కే ఇండిగో భారీ ఆఫర్
వేసవి సెలవులు ప్రారంభం కావడంతో ఈ సందర్భంగా ప్రత్యేక ఆఫర్ను ప్రారంభించామని, మే 16 వరకు జరిగే బుకింగ్స్ పైన ఆఫర్ వర్తిస్తుందని సంస్థ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ పేర్కొన్నారు. ప్రీపెయిడ్ అధిక బ్యాగేజీపై 30 శాతం వరకు డిస్కౌంట్ ఉంది.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?