దుబాయ్ డ్యూటీ ఫ్రీ: 1 మిలియన్ డాలర్లను గెల్చుకున్న ఇండియన్
- June 11, 2019ఒమన్కి చెందిన భారతీయ వలసదారుడొకరు తాజా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియమ్ మిలియనీర్ డ్రా విజేతగా ప్రకటింపబడ్డారు. రఘు కృష్ణమూర్తి అనే భారతీయుడు ఈ బహుమతిని గెలవడం ద్వారా ఈ ఘనతను సాధించిన 14వ భారతీయుడిగా నిలిచారు. మొత్తం 1 మిలియన్ డార్లు ఆయనకు బహుమతిగా దక్కనుంది. డ్రా తర్వాత, గత దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ విన్నర్కి ప్రెజెంటేషన్ అందించే కార్యక్రమం జరిగింది. దుబాయ్కి చెందిన 40 ఏళ్ళ రితీష్ కుమార్ రవీంద్రన్నాయర్ గత విజేతగా నిలిచారు. ఈ డ్రాలో బిఎండబ్ల్యు 750 ఎల్ఐ ఎక్స్ డ్రైవ్ వాహనాన్ని అబ్రహామ్ మెల్కునియన్ గెల్చుకున్నారు. మరో ఇద్దరు భారతీయులు బిఎండబ్ల్యు మోటర్ బైక్లను గెల్చుకున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?