299 మంది వలస టీచర్ల ఉద్యోగాలు ఔట్
- July 22, 2019కువైట్ సిటీ: కువైటైజేషన్లో భాగంగా గత అకడమియ్ ఇయర్లో మొత్తం 299 మంది వలస టీచర్లు ఉద్యోగాలు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇస్లామిక్ ఎడ్యుకేషన్, కంప్యూటర్, సోషల్ స్టడీస్ ప్రాక్టికల్ స్టడీస్ విభాగాల్లో రీప్లేస్మెంట్ నేపథ్యంలో ఈ తొలగింపు జరిగింది. 275 మంది కువైటీ టీచర్లను వీరి స్థానాల్లో నియమించారు. కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి గ్రాడ్యుయేట్స్ అయిన కువైటీలకు ఈ ఉద్యోగాలు దక్కాయి. ఎడ్యుకేషనల్ డిస్ట్రిక్ట్స్ ద్వారా నియమించినవారు కూడా ఇందులో వున్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు