200 మందికి పైగా ఖైదీలకు క్షమాభిక్ష
- August 12, 2019సుల్తాన్ కబూస్, 200 మందికి పైగా ఖైదీలకు ఈద్ అల్ అదా సందర్భంగా క్షమాభిక్ష ప్రసాదించారు. వీరిలో దాదాపు సగం మంది వలసదారులు కావడం గమనార్హం. ఈ క్షమాభిక్షతో లబ్ది పొందే ప్రిజనర్స్ కుటుంబాల్లో ఈద్ అల్ అదా సంబరాలు మిన్నంటుతాయని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. వివిధ నేరాల్లో దోషులుగా తేలి, జైలు శిక్ష అనుభవిస్తున్నవారికి క్షమాభిక్ష ప్రసాందించేలా సుల్తాన్ కబూజ్ చర్యలు తీసుకున్నారని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. మొత్తం 202 మంది ప్రిజనర్స్కి క్షమాభిక్ష లభించగా, అందులో 89 మంది వలసదారులు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!