200 మందికి పైగా ఖైదీలకు క్షమాభిక్ష

- August 12, 2019 , by Maagulf
200 మందికి పైగా ఖైదీలకు క్షమాభిక్ష

సుల్తాన్‌ కబూస్‌, 200 మందికి పైగా ఖైదీలకు ఈద్‌ అల్‌ అదా సందర్భంగా క్షమాభిక్ష ప్రసాదించారు. వీరిలో దాదాపు సగం మంది వలసదారులు కావడం గమనార్హం. ఈ క్షమాభిక్షతో లబ్ది పొందే ప్రిజనర్స్‌ కుటుంబాల్లో ఈద్‌ అల్‌ అదా సంబరాలు మిన్నంటుతాయని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొంది. వివిధ నేరాల్లో దోషులుగా తేలి, జైలు శిక్ష అనుభవిస్తున్నవారికి క్షమాభిక్ష ప్రసాందించేలా సుల్తాన్‌ కబూజ్‌ చర్యలు తీసుకున్నారని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వెల్లడించింది. మొత్తం 202 మంది ప్రిజనర్స్‌కి క్షమాభిక్ష లభించగా, అందులో 89 మంది వలసదారులు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com