నీట మునిగి ప్రాణాలు కోల్పోయిన భారత మహిళ, చిన్నారి
- August 20, 2019కువైట్: కువైటీ మహిళ, 2 ఏళ్ళ కువైటీ చిన్నారి ఖైరాన్లోని ఛాలెట్లో మునిగిపోయారు. సమాచారం అందుకోగానే పారామెడిక్స్, పోలీస్ సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. నీట మునిగిన ఇద్దర్నీ ఆసుపత్రికి ఎయిర్ అంబులెన్స్లో తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. వైద్యులు, ఆ ఇద్దరూ చనిపోయినట్లు ప్రకటించారు. ఛాలెట్లో చిన్నారిని మెయిడ్ వద్ద విడిచిపెట్టిన తల్లిదండ్రులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్విమ్మింగ్ పూల్లో ఆ ఇద్దరూ పడి ప్రాణాలు కోల్పోవడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది.
--షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల