23 శాతం పెరిగిన వలసదారుల రెమిటీస్
- August 24, 2019కువైట్: బ్యాంక్ డేటా వెల్లడించిన వివరాల ప్రకారం కువైట్లో 23 శాతం పెరుగుదల రెమిటీస్లో నమోదయ్యిందని తెలుస్తోంది. 2019 తొలి అర్థ భాగంలో 8.6 బిలియన్ డాలర్ల రెమిటీస్ నమోదయ్యాయి. 2018 తొలి అర్థ భాగంలో ఇది 7 బిలియన్ డాలర్లుగా వుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ వెల్లడించిన వివరాల ప్రకారం తొలి క్వార్టర్తో పోల్చితే రెండో క్వార్టర్లో 15 శాతం అదనంగా నమోదయ్యిందని అర్థమవుతోంది. కువైట్లో 3.4 మిలియన్ వలసదారులు వర్క్ ఫోర్స్గా వున్నారు. కువైట్ జనాభాలో ఇది 70.5 శాతం. ఆసియా కమ్యూనిటీ ఇందులో సింహభాగం వుంది.
--షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..