ధోఫర్లో మర్డర్..వ్యక్తి మృతికి గొడవే కారణమా?
- March 19, 2025
మస్కట్: ధోఫర్ గవర్నరేట్లోని సలాలాలోని విలాయత్లో ఘోరం జరిగింది. ఒక వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న రాయల్ ఒమన్ పోలీసులు (ROP) సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపి, ఒక ప్రవాసిని అరెస్టు చేశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన ఘర్షణల కారణంగా జరిగిన ఘోరమైన మర్డర్ జరిగిందని తెలిపారు. ఆసియా దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ చెలరేగిందని, ఈ క్రమంలోనే హత్య జరిగిందని, ఈ కేసులో ఒక ప్రవాసిని అరెస్టు చేసినట్లు ధృవీకరించారు. అరెస్టు చేసిన వ్యక్తిపై ఇప్పుడు చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం
- ఇరాన్ గడపకు పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్..
- IPL 2026: లక్నో పై బెంగళూరు ఘన విజయం
- హర్మూజ్ దిగ్బంధనం పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- కుప్పకూలిన 2వేల కోట్ల విలువైన అమెరికా నిఘా డ్రోన్
- ఎయిరిండియాకు రూ.22వేల కోట్ల భారీ నష్టం
- యూఏఈ లాటరీ తొలి రిటైల్ షాపు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో కల్చరల్ ఇవెంట్స్ కు ఆదరణ..!!
- ఖతార్ లో పలు ట్రావెల్ ఏజెన్సీలపై చర్యలు..!!
- ప్రైవేట్ పాఠశాలల్లో ఉద్యోగ కోతలు..!!









