ధోఫర్లో మర్డర్..వ్యక్తి మృతికి గొడవే కారణమా?
- March 19, 2025
మస్కట్: ధోఫర్ గవర్నరేట్లోని సలాలాలోని విలాయత్లో ఘోరం జరిగింది. ఒక వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న రాయల్ ఒమన్ పోలీసులు (ROP) సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపి, ఒక ప్రవాసిని అరెస్టు చేశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన ఘర్షణల కారణంగా జరిగిన ఘోరమైన మర్డర్ జరిగిందని తెలిపారు. ఆసియా దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ చెలరేగిందని, ఈ క్రమంలోనే హత్య జరిగిందని, ఈ కేసులో ఒక ప్రవాసిని అరెస్టు చేసినట్లు ధృవీకరించారు. అరెస్టు చేసిన వ్యక్తిపై ఇప్పుడు చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయన్నారు.
తాజా వార్తలు
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు
- తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..
- ఇండిగో రద్దుల పై ప్రధాని మోదీ స్పందన
- కువైట్ వెదర్ అలెర్ట్..భారీ వర్షాలు..!!
- చైనా, మలేషియా బ్యాటరీల పై GCC సుంకాలు..!!
- కొత్త పార్కులు, డిజిటల్ రెసిలెన్స్ పాలసీని ప్రకటించిన షేక్ హమ్దాన్..!!
- సౌదీలో అమీర్.. ద్వైపాక్షిక పెట్టుబడుల వృద్ధిపై సమీక్ష..!!
- బహ్రెయిన్-భారత్ మధ్య ఉన్నత స్థాయి చర్చలు..!!
- ఒమన్ లో బ్యాలెట్, ఆర్కెస్ట్రా కాన్సర్టుల సీజన్..!!
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ







