ధోఫర్లో మర్డర్..వ్యక్తి మృతికి గొడవే కారణమా?
- March 19, 2025
మస్కట్: ధోఫర్ గవర్నరేట్లోని సలాలాలోని విలాయత్లో ఘోరం జరిగింది. ఒక వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న రాయల్ ఒమన్ పోలీసులు (ROP) సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపి, ఒక ప్రవాసిని అరెస్టు చేశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన ఘర్షణల కారణంగా జరిగిన ఘోరమైన మర్డర్ జరిగిందని తెలిపారు. ఆసియా దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ చెలరేగిందని, ఈ క్రమంలోనే హత్య జరిగిందని, ఈ కేసులో ఒక ప్రవాసిని అరెస్టు చేసినట్లు ధృవీకరించారు. అరెస్టు చేసిన వ్యక్తిపై ఇప్పుడు చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ పోర్టులో భారీ పేలుడు.. 400 మందికి పైగా గాయాలు
- TGSRTC : త్వరలో హైదరాబాద్ కి 150 ఎలక్ట్రిక్ బస్సులు
- అబుదాబిలో అపార్ట్మెంట్ నుండి పడి యువకుడు మృతి..!!
- 17.6 కిలోల మెథాంఫేటమిన్ రవాణాను అడ్డుకున్న జాక్టా..!!
- కువైట్ లో అక్రమ క్రిప్టోకరెన్సీ మైనింగ్ కార్యకలాపాలపై ప్రచారం..!!
- దహిరాలో థర్డ్ స్కౌట్ క్యాంప్ అల్ ప్రారంభం..!!
- అల్ డైర్ సముద్ర తీరప్రాంతానికి ఫిషింగ్, సిట్టింగ్ ప్లాట్ఫామ్..!!
- ఖలీఫా అంతర్జాతీయ స్టేడియం.. మే 24న అమీర్ కప్ ఫైనల్కు ఆతిథ్యం..!!
- అమెరికాలో విదేశీ విద్యార్థులు హ్యాపీ
- విశాఖలో తలసేమియా బాధితుల కోసం మే 8న భరోసా కల్పిద్దాం-నారా భువనేశ్వరి