దుబాయ్లో ప్రశాతంగా ముగిసిన ఈద్ అల్ ఫితర్ ప్రార్థనలు..!!
- March 30, 2025
యూఏఈ: ఈద్ అల్ ఫితర్ వేడుకలు తెల్లవారుజామున నుండే ప్రారంభమైంది. ప్రత్యేక ప్రార్థనల్లో వందలాది మంది పాల్గొన్నారు. దుబాయ్ పోర్ట్ రషీద్ ఈద్ ముసల్లా వద్ద తెల్లవారుజామున ఈద్ అల్ ఫితర్ ప్రార్థనలు జరిగాయి.
దేశవ్యాప్తంగా ఉన్న మసీదులలో ఈద్ ప్రార్థనలు జరిగాయి. ప్రజలు ఒకరినొకరు చిరునవ్వులతో పలకరించుకుంటూ "ఈద్ ముబారక్" శుభాకాంక్షలు పంచుకున్నారు.
కరామాలోని బై లేన్లలో కుటుంబాలు, స్నేహితులు ఈద్ జరుపుకోవడానికి కలిసి రావడంతో వీధులలో ఉత్సాహ వాతావరణం నిండింది. ఈ ప్రాంతం అందా పండుగ లైట్ల అలంకరణలతో మెరిసిపోయింది. స్థానిక రెస్టారెంట్లు, విక్రేతలు రుచికరమైన వంటకాలను విస్తృతంగా అందించాయి.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!