ఖతార్లో పెరగనున్న పగటి ఉష్ణోగ్రతలు..!!
- April 01, 2025
దోహా: ఖతార్ లో పగటి ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ఈ మేరకు ఇది సోషల్ మీడియాలో ఖతార్ వాతావరణ శాఖ (QMD) వెల్లడించింది. తాజా వాతావరణ శాఖ ప్రకటన ప్రకారం.. మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు 22°C నుండి 37°C వరకు నమోదు కానున్నాయి.అధిక ఉష్ణోగ్రతలను సూచిస్తూ ఎరుపు రంగులో ఉన్న అలెర్ట్ ఉన్న మ్యాప్ను షేర్ చేశారు. ఇదే వాతావరణ పరిస్థితి రాబోయే వారం రోజుల పొడవునా కొనసాగుతుందని, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అత్యవసరమైతేనే ప్రజలు రోడ్లపైకి రావాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!







