ఖతార్లో పెరగనున్న పగటి ఉష్ణోగ్రతలు..!!
- April 01, 2025
దోహా: ఖతార్ లో పగటి ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ఈ మేరకు ఇది సోషల్ మీడియాలో ఖతార్ వాతావరణ శాఖ (QMD) వెల్లడించింది. తాజా వాతావరణ శాఖ ప్రకటన ప్రకారం.. మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు 22°C నుండి 37°C వరకు నమోదు కానున్నాయి.అధిక ఉష్ణోగ్రతలను సూచిస్తూ ఎరుపు రంగులో ఉన్న అలెర్ట్ ఉన్న మ్యాప్ను షేర్ చేశారు. ఇదే వాతావరణ పరిస్థితి రాబోయే వారం రోజుల పొడవునా కొనసాగుతుందని, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అత్యవసరమైతేనే ప్రజలు రోడ్లపైకి రావాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









