ఖతార్లో పెరగనున్న పగటి ఉష్ణోగ్రతలు..!!
- April 01, 2025
దోహా: ఖతార్ లో పగటి ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ఈ మేరకు ఇది సోషల్ మీడియాలో ఖతార్ వాతావరణ శాఖ (QMD) వెల్లడించింది. తాజా వాతావరణ శాఖ ప్రకటన ప్రకారం.. మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు 22°C నుండి 37°C వరకు నమోదు కానున్నాయి.అధిక ఉష్ణోగ్రతలను సూచిస్తూ ఎరుపు రంగులో ఉన్న అలెర్ట్ ఉన్న మ్యాప్ను షేర్ చేశారు. ఇదే వాతావరణ పరిస్థితి రాబోయే వారం రోజుల పొడవునా కొనసాగుతుందని, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అత్యవసరమైతేనే ప్రజలు రోడ్లపైకి రావాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







