మయన్మార్ భూకంప బాధితులకు యూఏఈ బాసట..తరలిన రెస్క్యూ టీమ్స్..!!
- April 01, 2025
యూఏఈ: మయన్మార్లో భూకంపం వల్ల ప్రభావితమైన ప్రజలను రక్షించడంలో సహాయం చేయడానికి యూఏఈ అత్యవసరంగా రెస్క్యూ టీమ్స్ ను పంపించింది. భారీ భూకంపం సంభవించి మూడు రోజుల తర్వాత చిక్కుకున్న వ్యక్తులను కనుగొనడానికి ఆగ్నేయాసియా దేశంలో ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నారు.
యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆదేశాల మేరకు ప్రాణాలను కాపాడే ప్రయత్నాలకు మద్దతుగా అబుదాబి పోలీసులు, నేషనల్ గార్డ్ -జాయింట్ ఆపరేషన్స్ కమాండ్ సభ్యులను పంపారు. ప్రపంచంలో ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యాల తర్వాత బాధపడుతున్న సమాజాలకు తక్షణ ఉపశమనం అందించడానికి యూఏఈ నిబద్ధత కలిగి ఉంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









