లుసైల్ స్కై ఫెస్టివల్ ప్రారంభం..ఆకట్టుకుంటున్న ఎయిర్ షోలు, డ్రోన్లు..!!
- April 04, 2025
దోహా: ఖతార్ లో లుసైల్ స్కై ఫెస్టివల్ ప్రారంభమైంది. అల్ సాద్ ప్లాజాలో వేలాది మంది సమక్షంలో వేడుకలను అట్టహాసంగా ప్రారంభించారు. ఖతారీ దియర్తో భాగస్వామ్యంతో విజిట్ ఖతార్ నిర్వహించిన ఈ ఉత్సవం.. ఈ ప్రాంతంలో ఈ రకమైన అతిపెద్ద కార్యక్రమంగా ప్రశంసలు అందుకుంటుంది.
లుసైల్ బౌలేవార్డ్లోని లుసైల్ స్కై ఫెస్టివల్కు వందలాది సంఖ్యలో సందర్శకులు హాజరయ్యారు. ఏప్రిల్ 3 నుండి 5 వరకు జరిగే ఈ ఉత్సవంలో అంతర్జాతీయ ఏరోబాటిక్ డిస్ప్లేలు, ప్రెసిషన్ స్కై రైటింగ్, హై-స్పీడ్ జెట్ స్టంట్లు, స్కైడైవింగ్ ప్రదర్శనలతో సహా అద్భుతమైన వైమానిక ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు.
ఈద్ వంటి కీలకమైన సాంస్కృతిక సందర్భాలలో ఖతార్ను ప్రపంచ స్థాయి ప్రజా వినోద కేంద్రంగా ఉంచడమే లుసైల్ స్కై ఫెస్టివల్ లక్ష్యం అని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









