KOC సైట్ వద్ద ప్రమాదం..కార్మికుడు మృతి..!!

- April 09, 2025 , by Maagulf
KOC సైట్ వద్ద ప్రమాదం..కార్మికుడు మృతి..!!

కువైట్: కువైట్‌లోని ఉత్తర ప్రాంతంలోని తమ చమురు సంస్థలో మంగళవారం ప్రమాదం సంభవించిందని, ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారని చమురు కంపెనీ (KOC) తెలిపింది. ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు.కానీ వారిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించారు. ఇతర కార్మికుల పరిస్థితి స్థిరంగా ఉందని, తమ కార్యకలాపాలు ఎలాంటి ప్రభావం లేకుండా కొనసాగుతున్నాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారని తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com