భద్రతా ఉల్లంఘనలు..అల్-రాయ్ ఫెసిలిటీస్ మూసివేత..!!
- April 17, 2025
కువైట్: కువైట్ అగ్నిమాపక సేవా డైరెక్టరేట్.. వివిధ ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సహకారంతో అల్-రాయ్ ప్రాంతంలో ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా భద్రత, అగ్నిమాపక నివారణ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారో లేదోనని పరిశీలించారు. ప్రజా భద్రతను కాపాడటానికి, అగ్ని సంబంధిత సంఘటనలను నివారించడానికి జరుగుతున్న ప్రయత్నాలలో ఈ ప్రచారాలు భాగమని కువైట్ అగ్నిమాపక సేవా డైరెక్టరేట్ తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై కఠినంగా వ్యవహారిస్తామని, జరిమానాలను విధించడంతోపాటు మూసివేస్తామని హెచ్చరించింది. ఆయా సంస్థల యజమానులు భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









