భద్రతా ఉల్లంఘనలు..అల్-రాయ్ ఫెసిలిటీస్ మూసివేత..!!
- April 17, 2025
కువైట్: కువైట్ అగ్నిమాపక సేవా డైరెక్టరేట్.. వివిధ ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సహకారంతో అల్-రాయ్ ప్రాంతంలో ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా భద్రత, అగ్నిమాపక నివారణ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారో లేదోనని పరిశీలించారు. ప్రజా భద్రతను కాపాడటానికి, అగ్ని సంబంధిత సంఘటనలను నివారించడానికి జరుగుతున్న ప్రయత్నాలలో ఈ ప్రచారాలు భాగమని కువైట్ అగ్నిమాపక సేవా డైరెక్టరేట్ తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై కఠినంగా వ్యవహారిస్తామని, జరిమానాలను విధించడంతోపాటు మూసివేస్తామని హెచ్చరించింది. ఆయా సంస్థల యజమానులు భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









