మిగులు నిధులతో పెట్టుబడి.. స్వచ్ఛంద సంస్థలకు అనుమతి..!!
- May 03, 2025
మనామా: ప్రభుత్వ బాండ్ల వంటి సురక్షితమైన స్థానిక వెంచర్లలో స్వచ్ఛంద సంస్థలు తమ వద్ద మిగులు నగదును పెట్టుబడి పెట్టడానికి అనుమతించే ముసాయిదా చట్టం ఆదివారం షురా కౌన్సిల్ ముందుకు రానుంది. ప్రతిపాదిత సవరణ 1989 నాటి డిక్రీ-లా నంబర్ 21లోని ఆర్టికల్ 18ని సవరిస్తుంది. దీంతో ఆయా సంస్థలు బహ్రెయిన్లోని తక్కువ-రిస్క్ ఉన్న ఇండెక్స్ లలో పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తుంది. లాభాపేక్షలేని సంస్థలు పూర్తిగా విరాళాలపై ఆధారపడకుండా పనిచేయడానికి ఈ చట్టం పనిచేస్తుందని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్