ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- October 12, 2025
కువైట్: కువైట్ కాపిటల్ గవర్నరేట్లోని వివిధ ప్రాంతాలలో ట్రాఫిక్ నిబంధనలు, చట్టాలను ఉల్లంఘించే వారిని గుర్తించేందుకు ప్రత్యేక తనిఖీలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 7,658 నోటీసులు జారీ చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో అత్యధికంగా 594 కేసులు ఓవర్టేక్, ఇతర వాహనాలను అడ్డుకోవడం వంటి ఉల్లంఘనలు ఉన్నాయని తెలిపింది.
ఇక రెసిడెన్సీ, లేబర్ చట్టాలను ఉల్లంఘించిన 17 మందితోపాటు 11 మంది వాంటెడ్ వ్యక్తులను అరెస్టు చేసినట్టు తెలిపారు. అన్ని గవర్నరేట్లలో ఈ తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు జనరల్ ట్రాఫిక్ విభాగం తెలిపింది. తల్లిదండ్రులు తమ పిల్లలలో ట్రాఫిక్ అవగాహనను పెంచాలని, సీటు బెల్టులు ధరించాలని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ వాడకాన్ని నివారించాలని కోరింది.
తాజా వార్తలు
- ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు వద్దు…డీజీపీకి సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు
- విజయ్కు లైన్క్లియర్.. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి..
- సీజనల్ అలెర్జీలు.. అవగాహన, నివారణ, చికిత్స పై నిపుణుల సూచనలు..!!
- 2025లో యూఏఈలో 5,58,000 కొత్త డ్రైవర్లు..!!
- వీసా మినహాయింపు ఒప్పందం పై సంతకం చేసిన సౌదీ, టర్కీ..!
- భద్రతా సంబంధాలను బలోపేతానికి యూకే, బహ్రెయిన్ చర్చలు..!!
- ఇరాన్ ప్రకటనను ఖండించిన యూఏఈ..!!
- ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతపై ఒమన్, నార్వే చర్చలు..!!
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ని ఆమోదించండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్
- పంజాబ్ పై హైదరాబాద్ ఘన విజయం !!









