సుల్తాన్ హైతం బిన్ తారిక్ ప్రసంగాలపై పుస్తకం విడుదల..!!
- May 04, 2025
మస్కట్: 2020-2025 మధ్య కాలంలో సుల్తాన్ హైతం బిన్ తారిక్ రాజ ప్రసంగాలపై సమాచార మంత్రిత్వ శాఖ ఒక పుస్తకాన్ని విడుదల చేసింది. కమ్యూనిటీలో అవగాహన పెంచేందుకు, పరిశోధకులకు ఉపయోగపడేలా.. హిజ్ మెజెస్టి నేతృత్వంలోని ఒమన్ పునరుజ్జీవన యాత్రను డాక్యుమెంట్ చేయాలనే మంత్రిత్వ శాఖ నిర్ణయంలో భాగంగా ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగిందని తెలిపింది.
ఈ పుస్తకం మొదటి ఎడిషన్ 120 పేజీలతో విడుదలైంది. ఇందులో వివిధ జాతీయ, అంతర్జాతీయ సందర్భాలలో ఆయన చేసిన 19 ప్రసంగాలు, మాటలు, సంభాషణలు ఉన్నాయి. ఇందులో విభిన్న దృక్పథాలు, వ్యూహాలు, రాజకీయ, ఆర్థిక, చారిత్రక రంగాలలో కింగ్ ఆలోచనలు, లక్ష్యాలు ఉన్నాయని పేర్కొంది.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్