మదీనాలో అడుగుపెట్టిన చైనా తొలి హజ్ యాత్రికుల బృందం..!!

- May 07, 2025 , by Maagulf
మదీనాలో అడుగుపెట్టిన చైనా తొలి హజ్ యాత్రికుల బృందం..!!

రియాద్: ఈ సంవత్సరం హజ్ యాత్ర చేయడానికి చైనా నుండి వచ్చిన మొదటి యాత్రికుల బృందాన్ని మదీనాలోని ప్రిన్స్ ముహమ్మద్ బిన్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని పాస్‌పోర్ట్స్ డైరెక్టరేట్ స్వాగతం పలికింది. డైరెక్టరేట్ వారి ప్రవేశ విధానాలను పూర్తి చేసింది. తాజా టెక్నాలజీతో యాత్రికులు తమ సొంత భాషలో సమాచారాన్ని తెలుసుకోవచ్చని, దాంతో తమ ప్రయాణం సులువు అవుతుందని డైరెక్టరేట్ తెలిపింది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com