మదీనాలో అడుగుపెట్టిన చైనా తొలి హజ్ యాత్రికుల బృందం..!!
- May 07, 2025
రియాద్: ఈ సంవత్సరం హజ్ యాత్ర చేయడానికి చైనా నుండి వచ్చిన మొదటి యాత్రికుల బృందాన్ని మదీనాలోని ప్రిన్స్ ముహమ్మద్ బిన్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని పాస్పోర్ట్స్ డైరెక్టరేట్ స్వాగతం పలికింది. డైరెక్టరేట్ వారి ప్రవేశ విధానాలను పూర్తి చేసింది. తాజా టెక్నాలజీతో యాత్రికులు తమ సొంత భాషలో సమాచారాన్ని తెలుసుకోవచ్చని, దాంతో తమ ప్రయాణం సులువు అవుతుందని డైరెక్టరేట్ తెలిపింది.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్