నీరజ్ చోప్రాకు లెఫ్టినెంట్ కల్నల్ హోదా!
- May 14, 2025
భారత జావెలిన్ త్రో స్టార్, ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం లభించింది. భారత టెరిటోరియల్ ఆర్మీ అతనికి లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదాను ప్రదానం చేసింది. ఈ నియామకం ఏప్రిల్ 16 నుండి అమల్లోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
గత రెండు ఒలింపిక్స్ టోర్నీలో జావెలిన్ త్రో విభాగంలో భారత్కు వరుసగా గోల్డ్, సిల్వర్ మెడల్స్ని అందించి నీరజ్ చోప్రా భారత ఖ్యాతిని నిలబెట్టాడు. తండ్రి సతీష్ కుమార్ భారత సైన్యంలో పనిచేయగా…నీరజ్ చోప్రా ప్రస్తుతం నాయిబ్ సుబేదార్ రాజ్పుతానా రైఫిల్స్ హోదాను కలిగి ఉన్నాడు.
తాజా వార్తలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- 'చెక్ యువర్ హెల్త్' క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..









