గోదావరి పుష్కరాలు ప్రారంభం
- July 13, 2015
రెండు తెలుగు రాష్ర్టాల్లో గోదావరి పుష్కరాలు వైభవంగా ఆరంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. రాజమండ్రిలోని పుష్కర ఘాట్లో చంద్రబాబు స్నానమాచరించారు. ఈరోజు నుంచి ఈ నెల 25వ తేదీ వరకు గోదావరి మహా పుష్కరాలు సాగనున్నాయి. టీటీడీ తరపున గోదావరికి చీర, సారెలను చంద్రబాబు సమర్పించారు. అనంతరం సీఎం బాబు పుష్కర ఘాట్లను ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా ధర్మపురిలో పుష్కరాలను తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం గోదావరిలో కేసీఆర్ పుష్కరస్నానం ఆచరించారు. కొవ్వూరులో గోష్పాద క్షేత్రంలో భక్తులు పోటెత్తారు. కొవ్వూరులో కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పుష్కరస్నానం ఆచరించి పుష్కరాలను ఆరంభించారు.
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







