విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్‌!

- May 20, 2025 , by Maagulf
విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్‌!

విజయవాడ-బెంగళూరు మధ్య రైలు ప్రయాణం చేసే వారికి ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పబోతుంది.ఈ రూట్‌ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడిపేందుకు రైల్వే శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.నార్మల్‌గా తొమ్మిది గంటలుగా ప్రయాణించాల్సి వస్తే, వందేభారత్‌ రైలు వల్ల సుమారు మూడు గంటల సమయం ఆదా కానుంది.ఈ రైలు బెంగళూరు వెళ్లే వాళ్లకే కాకుండా తిరుపతి వెళ్లే వారికి కూడా యూజ్ అవుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com