చిన్నారి ప్రాణాలను కాపాడిన 25 నిమిషాల CPR..!!
- May 25, 2025
మస్కట్: ధోఫర్ గవర్నరేట్లోని మీర్బాట్ తీరంలో దాదాపు మునిగిపోయిన ఒక చిన్న పిల్లవాడిని తిరిగి బ్రతికించారు. కోస్ట్ గార్డ్ అధికారి, ఇద్దరు పౌరుల దృఢ సంకల్పం వల్లే ఇది సాధ్యమైందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నీటి నుండి చిన్నారిని రెస్క్యూ బృందం త్వరగా ఒడ్డుకు చేర్చింది. శ్వాస లేదా కదలిక లేకపోవడంతో వెంటనే CPR ప్రారంభించారు. 25 నిమిషాల పాటు వారు పట్టువదలకుండా సీపీఆర్ చేశారు. చివరకు వారి కృషి ఫలించింది. అనంతరం తదుపరి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఈ నేపథ్యంలో అధికారులు స్పందించారు. ఒమన్ తీరప్రాంతంలో కార్యకలాపాలు పెరుగుతున్నందున, కుటుంబాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..







