చిన్నారి ప్రాణాలను కాపాడిన 25 నిమిషాల CPR..!!
- May 25, 2025
మస్కట్: ధోఫర్ గవర్నరేట్లోని మీర్బాట్ తీరంలో దాదాపు మునిగిపోయిన ఒక చిన్న పిల్లవాడిని తిరిగి బ్రతికించారు. కోస్ట్ గార్డ్ అధికారి, ఇద్దరు పౌరుల దృఢ సంకల్పం వల్లే ఇది సాధ్యమైందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నీటి నుండి చిన్నారిని రెస్క్యూ బృందం త్వరగా ఒడ్డుకు చేర్చింది. శ్వాస లేదా కదలిక లేకపోవడంతో వెంటనే CPR ప్రారంభించారు. 25 నిమిషాల పాటు వారు పట్టువదలకుండా సీపీఆర్ చేశారు. చివరకు వారి కృషి ఫలించింది. అనంతరం తదుపరి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఈ నేపథ్యంలో అధికారులు స్పందించారు. ఒమన్ తీరప్రాంతంలో కార్యకలాపాలు పెరుగుతున్నందున, కుటుంబాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









