చిన్నారి ప్రాణాలను కాపాడిన 25 నిమిషాల CPR..!!
- May 25, 2025
మస్కట్: ధోఫర్ గవర్నరేట్లోని మీర్బాట్ తీరంలో దాదాపు మునిగిపోయిన ఒక చిన్న పిల్లవాడిని తిరిగి బ్రతికించారు. కోస్ట్ గార్డ్ అధికారి, ఇద్దరు పౌరుల దృఢ సంకల్పం వల్లే ఇది సాధ్యమైందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నీటి నుండి చిన్నారిని రెస్క్యూ బృందం త్వరగా ఒడ్డుకు చేర్చింది. శ్వాస లేదా కదలిక లేకపోవడంతో వెంటనే CPR ప్రారంభించారు. 25 నిమిషాల పాటు వారు పట్టువదలకుండా సీపీఆర్ చేశారు. చివరకు వారి కృషి ఫలించింది. అనంతరం తదుపరి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఈ నేపథ్యంలో అధికారులు స్పందించారు. ఒమన్ తీరప్రాంతంలో కార్యకలాపాలు పెరుగుతున్నందున, కుటుంబాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్