ఎమర్జెన్సీ రెస్క్యూ ఆపరేషన్..యాత్రికుడి ఎయిర్ లిఫ్ట్..!!
- May 25, 2025
రియాద్: తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఇరాకీ యాత్రికుడిని శనివారం హెయిల్ ప్రాంతంలోని ఎయిర్ అంబులెన్స్ బృందం విజయవంతంగా తరలించింది. హెయిల్ రీజియన్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్కు అందిన అత్యవసర నివేదిక ఆధారంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది.
హెయిల్ హెల్త్ క్లస్టర్ ప్రకారం, అల్-గజాలా గవర్నరేట్ సమీపంలోని హెయిల్-మదీనా రోడ్డులో ఈ ఘటన సంభవించింది. ఎయిర్ అంబులెన్స్ బృందం వెంటనే స్పందించి, అత్యవసర వైద్య ప్రోటోకాల్లను అమలు చేసింది. కింగ్ సల్మాన్ స్పెషలిస్ట్ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







