ఎమర్జెన్సీ రెస్క్యూ ఆపరేషన్..యాత్రికుడి ఎయిర్ లిఫ్ట్..!!
- May 25, 2025
రియాద్: తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఇరాకీ యాత్రికుడిని శనివారం హెయిల్ ప్రాంతంలోని ఎయిర్ అంబులెన్స్ బృందం విజయవంతంగా తరలించింది. హెయిల్ రీజియన్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్కు అందిన అత్యవసర నివేదిక ఆధారంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది.
హెయిల్ హెల్త్ క్లస్టర్ ప్రకారం, అల్-గజాలా గవర్నరేట్ సమీపంలోని హెయిల్-మదీనా రోడ్డులో ఈ ఘటన సంభవించింది. ఎయిర్ అంబులెన్స్ బృందం వెంటనే స్పందించి, అత్యవసర వైద్య ప్రోటోకాల్లను అమలు చేసింది. కింగ్ సల్మాన్ స్పెషలిస్ట్ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







