యూఏఈ ప్రెసిడెంట్ వరాలు..Dh139 మిలియన్లకు పైగా అప్పులు మాఫీ..!!
- June 04, 2025
యూఏఈ: యూఏఈ అధ్యక్షుడు పౌరులకు సంబంధించిన Dh139 మిలియన్లకు పైగా అప్పులను మాఫీ చేశారు. దాంతో పదవీ విరమణ చేసినవారు, సామాజిక సహాయ వర్గాలతో కూడిన 222 మంది పౌరులకు డిఫాల్ట్ డెట్ సెటిల్మెంట్ ఫండ్ ద్వారా రుణాలు తిరిగి చెల్లించకుండా మినహాయింపు లభించింది. నిధి కింద 132 మంది పదవీ విరమణ చేసిన వారికి, Dh86.476 మిలియన్లకు పైగా అప్పులు మాఫీ చేయగా, 90 మంది పౌరులకు చెందిన Dh53.403 మిలియన్లకు పైగా అప్పులు సామాజిక సహాయ వర్గం కింద మినహాయింపు ఇచ్చారు. ఈద్ అల్ అధా పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు దాతృత్వ కార్యక్రమాలలో గడిపే ధుల్ హిజ్జా మొదటి 10 రోజులలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- ‘వాళ్లు మాట్లాడుకోనివ్వండి’.. విమర్శలను ఎదుర్కోవడం పై షేక్ మహమ్మద్ కీలక సందేశం
- డేటా సెంటర్లకు నీటి వినియోగం పై సీఎం చంద్రబాబు స్పష్టత
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో ఆగస్టు 31 నుంచి స్కూల్స్ రీ ఓపెన్..తదుపరి సెలవులు ఎప్పుడంటే?
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!
- బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!







