హజ్.. 234 మిలియన్లకు పైగా ఫుడ్, కామడిటిస్ పంపిణీ..!!
- June 11, 2025
రియాద్: ఈ సంవత్సరం హజ్ సందర్భంగా యాత్రికులకు 234 మిలియన్లకు పైగా వస్తువులు, ఆహార ఉత్పత్తులు సరఫరా చేయబడినట్లు సౌదీ వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ సామాగ్రిని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసినట్లు తెలిపింది. పంపిణీ చేసిన వాటిల్లో అత్యధికంగా జ్యూస్లు, కూల్ డ్రింక్స్, పాల ఉత్పత్తులు, బాటిల్ వాటర్, బేక్డ్ గూడ్స్, టిన్ ఫుడ్స్, ఇతర ఉత్పత్తులు ఉన్నాయని వెల్లడించింది. అదే సమయంలో వాణిజ్య సంస్థలు, రిటైల్ పాయింట్లు, స్టాల్స్పై మంత్రిత్వశాఖలోని పర్యవేక్షక అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యాత్రికులకు అవసరమైన వస్తువులను అధిక ధరలకు అమ్ముతున్న పలు దుకాణాలు, వాణిజ్య సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!