నిర్మాణ స్థలాలను తనిఖీ చేసిన మోహ్రే..!!
- June 14, 2025
యూఏఈః యూఏఈలో జూన్ 15 నుండి కార్మికులకు వేసవి మధ్యాహ్న విరామం అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో మానవ వనరులు మరియు ఎమిరటైజేషన్ మంత్రిత్వ శాఖ (మొహ్రే) నిర్మాణ స్థలాలను తనిఖీ చేయడం ప్రారంభించింది. ఈ నిబంధన ప్రకారం, సెప్టెంబర్ 15 వరకు కార్మికులు నేరుగా ఎండలో మధ్యాహ్నం 12.30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పనిచేయడంపై నిషేధం విధించారు.వేసవిలో కార్మికుల ఆరోగ్యం, వారికి సురక్షితమైన పని వాతావరణాన్ని నిర్ధారించే లక్ష్యంతో మధ్యాహ్న విరామ నిబంధనను అమలు చేస్తున్నట్లు మోహ్రే మంత్రి డాక్టర్ అబ్దుల్రహ్మాన్ అల్ అవార్ తెలిపారు. ఈ నియమాన్ని ఉల్లంఘించిన కంపెనీలకు ఒక్కో కార్మికుడికి Dh5,000 జరిమానా విధించబడుతుందని, గరిష్టంగా Dh50,000 వరకు ఫైన్ ఉంటుందని తెలిపారు. ఏవైనా ఉల్లంఘనలను 600590000 నంబర్లో మోహ్రే కాల్ సెంటర్కు తెలపాలని సూచించారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!