మండుతున్న ఎండలు.. అల్ ఐన్లో 50.1ºCకి ఉష్ణోగ్రతలు..!!
- June 14, 2025
యూఏఈః యూఏఈలో ఉష్ణోగ్రతలుగరిష్ట స్థాయికి చేరుకున్నాయని ఆ దేశ జాతీయ వాతావరణ కేంద్రం (NCM) తెలిపింది.అల్ ఐన్లో 50.1ºC అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు పేర్కొంది. జూన్ 9న స్వీహాన్లో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఇది నమోదైందని తెలిపింది. గతంలో జూన్ 9న 50.8ºCగా నమోదైంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల మధ్య నివాసితులు తమ ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడానికి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తీవ్రమైన ఉష్ణోగ్రతలకు ఎక్కువసేపు గురికావడం వల్ల తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులు ఏర్పడవచ్చని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని NCMలోని వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ అహ్మద్ హబీబ్ సూచించారు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









