దౌత్య సంబంధాల బలోపేతానికి భారత్-కెనడా అంగీకారం
- June 18, 2025
G7 సమ్మిట్లో భాగంగా ప్రధాని మోదీ కెనడా PM మార్క్ కార్నీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను పునరుద్ధరించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. హైకమిషనర్ల పునర్నియామకానికి ఇరువురూ అంగీకరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని డిప్లొమాటిక్ స్టెప్స్ తీసుకోనున్నట్లు భారత ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ తెలిపారు. కెనడా మాజీ PM ట్రూడో హయాంలో భారత్తో దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్