ఇరాన్ నుండి తన పౌరులను తరలిస్తున్న యూఏఈ..!!
- June 21, 2025
యూఏఈ: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో యూఏఈ తమ పౌరులను తరలిస్తుంది. ఈ తరలింపు మిషన్ ఇరాన్లోని సంబంధిత అధికారుల సమన్వయంతో జరుగుతుందని తెలిపారు. మరోవైపు ఈ వివాదాన్ని ముగించడానికి సంబంధిత పార్టీలతో నిరంతరం దౌత్య సంభాషణలు, సంప్రదింపులను జరుపుతున్నట్లు యూఏఈ ప్రకటించింది.
యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఇటీవల ఇజ్రాయెల్ సైనిక దాడుల నేపథ్యంలో ఇరాన్, ఆ దేశ ప్రజలకు సంఘీభావం తెలిపారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు ప్రాంతీయ శాంతి, భద్రతపై పెరుగుతున్న ఆందోళనపై చర్చించారు.
తాజా వార్తలు
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!
- వాడిలో ప్రమాదకరమైన విన్యాసాలు..పలువురు అరెస్టు..!!
- 2026లో ఖతార్ GDP 6% పైగా పెరుగుతుంది: IMF
- ఫేక్ ట్రాఫిక్ చెల్లింపు లింక్లపై హెచ్చరిక జారీ..!!
- క్రెడెన్షియల్ లెటర్ అందుకున్న పరమితా త్రిపాఠి..!!
- సౌదీలో తగ్గిన వార్షిక ద్రవ్యోల్బణం రేటు..!!
- ఇస్రో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్
- సుప్రీంకోర్టులో తెలంగాణ గవర్నమెంట్ కి ఎదురుదెబ్బ