మనీ లాండరింగ్, ఉగ్రవాదులకు నిధుల కట్టడిపై జీసీసీ ఫోకస్..!!
- June 24, 2025
మనామా: కువైట్లో జరిగిన గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ల రెండవ సమావేశంలో బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి నేషనల్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ షేక్హా మై బింట్ మొహమ్మద్ అల్ ఖలీఫా నాయకత్వం వహించారు. మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధులకు వ్యతిరేకంగా పోరాటంలో సహకారాన్ని బలోపేతం చేయడం గురించి చర్చించారు. GCC దేశాల మధ్య సమాచార భాగస్వామ్యాన్ని మెరుగుపరచడం, ఆర్థిక నేరాలను ఎదుర్కోవడానికి ఉమ్మడి ప్రయత్నాలను మెరుగుపరచడం, ప్రాంతీయ, అంతర్జాతీయ సంస్థలతో మరింత సమన్వయం చేసుకోవడం వంటి కీలక అంశాలు ఉన్నాయి. గల్ఫ్ అంతటా ఆర్థిక నిఘా కార్యకలాపాలను విస్తృతం చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశం GCC దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశారు.
తాజా వార్తలు
- సమైక్య భారత నిర్మాణానికి కృషి చేద్దాం ..దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
- దుబాయ్లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
- వివక్షలు లేని ప్రగతి ప్రస్థానానికి ప్రతి ఒక్కరూ చోదక శక్తులు కావాలి: వెంకయ్య నాయుడు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!
- లైవ్ లో అసభ్యకర కంటెంట్.. మహిళకు ఏడాది జైలు, దేశ బహిష్కరణ..!!
- జెడ్డా పోర్టులో 58.6 కిలోల మెథాంఫెటమైన్ పట్టివేత..!!
- యూఏఈలో ఎండల తీవ్రత.. 50.4°C ఉష్ణోగ్రత నమోదు..!!
- అబుదాబిలో భారతీయ లస్సీ షాప్ తాత్కాలికంగా మూసివేత..!!







