బ్యాంకింగ్ ఫ్రాడ్ మెసేజులు.. అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- July 07, 2025
కువైట్: అనధికారిక మార్గాల ద్వారా బ్యాంకింగ్ లేదా ఆర్థిక సమాచారాన్ని ఎవరూ అడగరని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్యాంకింగ్ సమాచారాన్ని కోరుతూ..మోసపూరిత మెసేజులకు స్పందించి బాధితులుగా మారవద్దని ప్రజలను హెచ్చరించింది. ప్రజల నుండి ఆర్థిక వివరాలను కోరుతూ ఫేక్ మెసేజులు లేదా నకిలీ పత్రాలతో ఎటువంటి సంబంధం లేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇటువంటి మోసపూరిత ప్రయత్నాలను వెంటనే నివేదించాలని మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!