గాజాలో ఆహారం కోసం తొక్కిసలాట..20 మంది మృతి

- July 17, 2025 , by Maagulf
గాజాలో ఆహారం కోసం తొక్కిసలాట..20 మంది మృతి

గాజా: గాజా స్ట్రిప్‌లో బుధవారం అమెరికన్ సంస్థ నిర్వహించిన ఆహార పంపిణీ కేంద్రంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 20 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ దాడులతో గాజాలో ఆహారం కొరత తీవ్రమై, సహాయక కేంద్రాల వద్ద భారీగా జనాలు చేరుతున్నారు. ఎక్కడ ఫుడ్ దొరికితే అక్కడకు పరుగులు తీస్తున్నారు. గుప్పెడు మెతుకులు దొరికితే చాలని ఎగబడుతున్నారు. దీంతో సహాయకకేంద్రాల దగ్గర తొక్కిసలాటలు జరుగుతున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com