కువైట్ ప్రధానమంత్రిని కలిసిన భారత రాయబారి..!!
- July 22, 2025
కువైట్: ప్రధానమంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబాను బయాన్ ప్యాలెస్లో కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్ -కువైట్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఆయన మార్గదర్శకత్వం, మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రిసెప్షన్లో ప్రధానమంత్రి దివాన్ తాత్కాలిక అధిపతి షేక్ ఖలీద్ మొహమ్మద్ అల్-ఖాలీద్ అల్-సబా కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!