కువైట్ ప్రధానమంత్రిని కలిసిన భారత రాయబారి..!!
- July 22, 2025
కువైట్: ప్రధానమంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబాను బయాన్ ప్యాలెస్లో కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్ -కువైట్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఆయన మార్గదర్శకత్వం, మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రిసెప్షన్లో ప్రధానమంత్రి దివాన్ తాత్కాలిక అధిపతి షేక్ ఖలీద్ మొహమ్మద్ అల్-ఖాలీద్ అల్-సబా కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









