ఎలక్ట్రిక్ కేబుల్ పనులు..పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- July 24, 2025
మనామా: విద్యుత్, నీటి అథారిటీ ద్వారా విద్యుత్ కేబుల్ల విస్తరణ కోసం రోడ్వర్క్లు జూలై 25న ప్రారంభమవుతాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్తో సమన్వయంతో వర్క్స్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
రిఫా ప్రాంతంలోని ముష్తాన్ స్ట్రీట్, నూన్ స్ట్రీట్, ఉమ్ అల్-నాసన్ స్ట్రీట్, ముహర్రక్ స్ట్రీట్లలో ఈ పనులు దశలవారీగా జరుగుతాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా పనులు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు. ఆయా సమయాల్లో ఒక లేన్ లోనే వేర్వేరు సమయాల్లో ట్రాఫిక్ ను అనుమతించనున్నారు. ఆగస్టు 31 వరకు పని కొనసాగుతుందని, అప్పటివరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
రోడ్డు పనులు జరిగే సమయంలో ప్రతి ఒక్కరి నిర్దేశిత మార్గదర్శకాలను పాటించాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







