ఎలక్ట్రిక్ కేబుల్ పనులు..పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- July 24, 2025
మనామా: విద్యుత్, నీటి అథారిటీ ద్వారా విద్యుత్ కేబుల్ల విస్తరణ కోసం రోడ్వర్క్లు జూలై 25న ప్రారంభమవుతాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్తో సమన్వయంతో వర్క్స్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
రిఫా ప్రాంతంలోని ముష్తాన్ స్ట్రీట్, నూన్ స్ట్రీట్, ఉమ్ అల్-నాసన్ స్ట్రీట్, ముహర్రక్ స్ట్రీట్లలో ఈ పనులు దశలవారీగా జరుగుతాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా పనులు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు. ఆయా సమయాల్లో ఒక లేన్ లోనే వేర్వేరు సమయాల్లో ట్రాఫిక్ ను అనుమతించనున్నారు. ఆగస్టు 31 వరకు పని కొనసాగుతుందని, అప్పటివరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
రోడ్డు పనులు జరిగే సమయంలో ప్రతి ఒక్కరి నిర్దేశిత మార్గదర్శకాలను పాటించాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!







