ఎలక్ట్రిక్ కేబుల్ పనులు..పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- July 24, 2025
మనామా: విద్యుత్, నీటి అథారిటీ ద్వారా విద్యుత్ కేబుల్ల విస్తరణ కోసం రోడ్వర్క్లు జూలై 25న ప్రారంభమవుతాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్తో సమన్వయంతో వర్క్స్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
రిఫా ప్రాంతంలోని ముష్తాన్ స్ట్రీట్, నూన్ స్ట్రీట్, ఉమ్ అల్-నాసన్ స్ట్రీట్, ముహర్రక్ స్ట్రీట్లలో ఈ పనులు దశలవారీగా జరుగుతాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా పనులు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు. ఆయా సమయాల్లో ఒక లేన్ లోనే వేర్వేరు సమయాల్లో ట్రాఫిక్ ను అనుమతించనున్నారు. ఆగస్టు 31 వరకు పని కొనసాగుతుందని, అప్పటివరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
రోడ్డు పనులు జరిగే సమయంలో ప్రతి ఒక్కరి నిర్దేశిత మార్గదర్శకాలను పాటించాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- ఒమన్లో 19 మంది అరెస్టు..!!
- కువైట్లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!