షేక్ హమద్ వంతెన పై నుండి దూకిన వ్యక్తి..!!
- July 26, 2025
మనామా: షేక్ హమద్ వంతెన పై నుండి సముద్రంలోకి దూకిన 35 ఏళ్ల ఆసియా వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు కోస్ట్ గార్డ్ తెలిపింది. పోలీస్ ఏవియేషన్ సమన్వయంతో మృతదేహాన్ని గుర్తించినట్లు వెల్లడించింది. సమాచారం అందగానే రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయని తెలిపారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







