షేక్ హమద్ వంతెన పై నుండి దూకిన వ్యక్తి..!!
- July 26, 2025
మనామా: షేక్ హమద్ వంతెన పై నుండి సముద్రంలోకి దూకిన 35 ఏళ్ల ఆసియా వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు కోస్ట్ గార్డ్ తెలిపింది. పోలీస్ ఏవియేషన్ సమన్వయంతో మృతదేహాన్ని గుర్తించినట్లు వెల్లడించింది. సమాచారం అందగానే రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయని తెలిపారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!







