షేక్ హమద్ వంతెన పై నుండి దూకిన వ్యక్తి..!!
- July 26, 2025
మనామా: షేక్ హమద్ వంతెన పై నుండి సముద్రంలోకి దూకిన 35 ఏళ్ల ఆసియా వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు కోస్ట్ గార్డ్ తెలిపింది. పోలీస్ ఏవియేషన్ సమన్వయంతో మృతదేహాన్ని గుర్తించినట్లు వెల్లడించింది. సమాచారం అందగానే రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయని తెలిపారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!







