స్టడీ..సమ్మర్ లో 30శాతం లెర్నింగ్ లాస్..!!
- July 26, 2025
యూఏఈ: వేసవి సెలవుల్లో పిల్లలు తమ విద్యా పురోగతిలో 20-30 శాతం కోల్పోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మ్యాథ్స్ విషయంలో ఆరు వారాలలో సగటున 2.6 నెలల వరకు తగ్గే అవకాశం ఉంటుందనితెలిపారు. అయితే, లెర్నింగ్ లాస్ అనేది సంవత్సరాలుగా పెరుగుతూ వస్తుందని, కొంతమంది విద్యార్థులను మిడిల్ స్కూల్ కంటే రెండు సంవత్సరాల వెనుకబడి ఉంది. దీనిని గుర్తించిన అనేక యూఏఈ పాఠశాలలు సెలవుల్లో పిల్లల షెడ్యూల్ లో లెర్నింగ్ కోసం కొంత సమయాన్ని కేటాయించాలని సూచించారు.
“కొంతమంది విద్యార్థులకు వేసవిలో స్వల్పంగా నేర్చుకోవడం తగ్గవచ్చు. అయితే అక్షరాస్యత నైపుణ్యాలను మరింతగా పెంపొందించుకోవడానికి మా విద్యార్థులందరూ ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు చదవమని మేము ప్రోత్సహిస్తున్నాము. ముఖ్యంగా కోర్ సబ్జెక్టులలో సెంచరీ టెక్, టైమ్స్ టేబుల్ రాక్ స్టార్స్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫారమ్లను ప్రతిరోజూ యాక్సెస్ చేయమని సూచిస్తున్నాం.” అని దుబాయ్లోని GEMS కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్/CEO స్టీఫెన్ బ్రెకెన్ అన్నారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







