డిగ్రీ ఫోర్జరీకి సంబంధించి ఎనిమిది కేసులు నమోదు..!!
- July 28, 2025
దోహా, ఖతార్: ఫేక్ యూనివర్సిటీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలకు సంబంధించి ఎనిమిది కేసులు నమోదు చేసినట్లు విద్య, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) వెల్లడించింది. 2025 మొదటి అర్ధభాగంలో మూడు నకిలీ సర్టిఫికెట్ల కేసులు గుర్తించగా, గత సంవత్సరం మరో ఐదు కేసులు బయటపడ్డాయని మంత్రిత్వ శాఖలోని విశ్వవిద్యాలయ డిగ్రీ సమానత్వ విభాగం డైరెక్టర్ జాబర్ అహ్మద్ అల్-జాబర్ చెప్పారు.
వీటిలో నకిలీ బ్యాచిలర్, మాస్టర్స్, డాక్టోరల్ డిగ్రీలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం అరబ్ దేశాలకు చెందినవి ఉన్నాయని పేర్కొన్నారు. సర్టిఫికెట్ల ప్రామాణికతను ధృవీకరించడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ, దేశ సాంస్కృతిక అటాచ్లతో సహా అధికారిక సంస్థలతో ఈ విభాగం పనిచేస్తుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







