డిగ్రీ ఫోర్జరీకి సంబంధించి ఎనిమిది కేసులు నమోదు..!!
- July 28, 2025
దోహా, ఖతార్: ఫేక్ యూనివర్సిటీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలకు సంబంధించి ఎనిమిది కేసులు నమోదు చేసినట్లు విద్య, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) వెల్లడించింది. 2025 మొదటి అర్ధభాగంలో మూడు నకిలీ సర్టిఫికెట్ల కేసులు గుర్తించగా, గత సంవత్సరం మరో ఐదు కేసులు బయటపడ్డాయని మంత్రిత్వ శాఖలోని విశ్వవిద్యాలయ డిగ్రీ సమానత్వ విభాగం డైరెక్టర్ జాబర్ అహ్మద్ అల్-జాబర్ చెప్పారు.
వీటిలో నకిలీ బ్యాచిలర్, మాస్టర్స్, డాక్టోరల్ డిగ్రీలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం అరబ్ దేశాలకు చెందినవి ఉన్నాయని పేర్కొన్నారు. సర్టిఫికెట్ల ప్రామాణికతను ధృవీకరించడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ, దేశ సాంస్కృతిక అటాచ్లతో సహా అధికారిక సంస్థలతో ఈ విభాగం పనిచేస్తుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!