ఇద్దరు మృతి.. జైలుశిక్షను పెంచిన బహ్రెయిన్ కోర్టు..!!
- August 01, 2025
మనామా: ఘోరమైన పడవ ప్రమాదానికి కారణమైన వ్యక్తికి హై క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ శిక్షను కఠినతరం చేసింది.అతని జైలు శిక్షను మూడు సంవత్సరాలకు పెంచింది.పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకారం..ఆ వ్యక్తి, గతంలో దోషిగా నిర్ధారించి, బహిష్కరించబడిన ఇద్దరు విదేశీ సహచరులతో కలిసి అక్రమ చేపల వేటకు వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగింది.ఆ వ్యక్తి భద్రతా పరికరాలు లేకుండా సముద్రంలోకి తన సొంత పడవను తీసుకొని, నావిగేషన్ లైట్లను ఆపివేసి, కోస్ట్ గార్డ్ గుర్తించకుండా ఉండటానికి పడవ ట్రాకింగ్ వ్యవస్థను నిలిపివేసాడు.
మాదకద్రవ్యాల ప్రభావంతో తిరిగి వస్తూ పడవను వేగంగా నడుపుతూ..ఇద్దరు వ్యక్తులతో ప్రయాణిస్తున్న మరొక పడవను ఢీకొట్టాడు.దిగువ కోర్టు మొదట్లో ఆ వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కానీ ప్రాసిక్యూటర్లు అప్పీల్ చేశారు.అప్పీలేట్ కోర్టు అతని శిక్షను మూడు సంవత్సరాలకు పెంచింది.
తాజా వార్తలు
- 40 మంది సభ్యులతో గవర్నర్ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!
- ఫ్రెండ్ షిప్ కథను తెలిపే ఇండియన్ మానుమెంట్..!!







