ఇద్దరు మృతి.. జైలుశిక్షను పెంచిన బహ్రెయిన్ కోర్టు..!!
- August 01, 2025
మనామా: ఘోరమైన పడవ ప్రమాదానికి కారణమైన వ్యక్తికి హై క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ శిక్షను కఠినతరం చేసింది.అతని జైలు శిక్షను మూడు సంవత్సరాలకు పెంచింది.పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకారం..ఆ వ్యక్తి, గతంలో దోషిగా నిర్ధారించి, బహిష్కరించబడిన ఇద్దరు విదేశీ సహచరులతో కలిసి అక్రమ చేపల వేటకు వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగింది.ఆ వ్యక్తి భద్రతా పరికరాలు లేకుండా సముద్రంలోకి తన సొంత పడవను తీసుకొని, నావిగేషన్ లైట్లను ఆపివేసి, కోస్ట్ గార్డ్ గుర్తించకుండా ఉండటానికి పడవ ట్రాకింగ్ వ్యవస్థను నిలిపివేసాడు.
మాదకద్రవ్యాల ప్రభావంతో తిరిగి వస్తూ పడవను వేగంగా నడుపుతూ..ఇద్దరు వ్యక్తులతో ప్రయాణిస్తున్న మరొక పడవను ఢీకొట్టాడు.దిగువ కోర్టు మొదట్లో ఆ వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కానీ ప్రాసిక్యూటర్లు అప్పీల్ చేశారు.అప్పీలేట్ కోర్టు అతని శిక్షను మూడు సంవత్సరాలకు పెంచింది.
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









