ఇద్దరు మృతి.. జైలుశిక్షను పెంచిన బహ్రెయిన్ కోర్టు..!!
- August 01, 2025
మనామా: ఘోరమైన పడవ ప్రమాదానికి కారణమైన వ్యక్తికి హై క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ శిక్షను కఠినతరం చేసింది.అతని జైలు శిక్షను మూడు సంవత్సరాలకు పెంచింది.పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకారం..ఆ వ్యక్తి, గతంలో దోషిగా నిర్ధారించి, బహిష్కరించబడిన ఇద్దరు విదేశీ సహచరులతో కలిసి అక్రమ చేపల వేటకు వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగింది.ఆ వ్యక్తి భద్రతా పరికరాలు లేకుండా సముద్రంలోకి తన సొంత పడవను తీసుకొని, నావిగేషన్ లైట్లను ఆపివేసి, కోస్ట్ గార్డ్ గుర్తించకుండా ఉండటానికి పడవ ట్రాకింగ్ వ్యవస్థను నిలిపివేసాడు.
మాదకద్రవ్యాల ప్రభావంతో తిరిగి వస్తూ పడవను వేగంగా నడుపుతూ..ఇద్దరు వ్యక్తులతో ప్రయాణిస్తున్న మరొక పడవను ఢీకొట్టాడు.దిగువ కోర్టు మొదట్లో ఆ వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కానీ ప్రాసిక్యూటర్లు అప్పీల్ చేశారు.అప్పీలేట్ కోర్టు అతని శిక్షను మూడు సంవత్సరాలకు పెంచింది.
తాజా వార్తలు
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్







