ఎతిహాద్ రైలులో ప్రయాణించిన షేక్ మొహమ్మద్..!!
- August 03, 2025
యూఏఈ: దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దుబాయ్ నుండి ఫుజైరాకు ఎతిహాద్ రైలు ప్యాసింజర్ రైలులో ప్రయాణించారు.ఈ మేరకు ఫోటోలను Xలో షేర్ చేశారు.ఈ జాతీయ ప్రాజెక్ట్ ప్రాముఖ్యతను హైలైట్ చేశారు.ఇది దేశవ్యాప్తంగా 11 నగరాలను కవర్ చేస్తుందన్నారు.పశ్చిమాన అల్ సిలా నుండి తూర్పున ఫుజైరా వరకు 200కిలో మీటర్ల వేగంతో వెళ్లగలదు. వచ్చే ఏడాది నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్న ఈ ప్రాజెక్టు 2030 నాటికి ఏటా 36 మిలియన్ల మంది ప్రయాణికులను రవాణా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఎతిహాద్ రైలు ద్వారా అనుసంధానించబడిన ముఖ్య నగరాలు:
- అబుదాబి
- దుబాయ్
- షార్జా
- రస్ అల్ ఖైమా
- ఫుజైరా
- అల్ ఐన్
- రువైస్
- అల్ మిర్ఫా
- అల్ ధైద్
- గ్హువైఫాత్ (సౌదీ అరేబియా సరిహద్దులో)
- సోహార్ (ఒమన్, హఫీత్ రైలు ప్రాజెక్ట్ ద్వారా)
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్