పిస్తా ఉత్పత్తులను తిని ఆస్పత్రిలో చేరిన తొమ్మిదిమంది..!!
- August 10, 2025
మనామా: కొన్ని ప్రసిద్ధ పిస్తా బ్రాండ్లు, వాటి ఉత్పత్తుల కారణంగా తొమ్మిది మంది ఆసుపత్రి పాలయ్యారు. వాటిల్లో సాల్మొనెల్లా ఆనవాళ్లను గుర్తించామని, దంతోనే వారు అనారోగ్యానికి గురయ్యారని మెడికల్ అధికారులు నిర్ధారించారు. దాంతో హబీబి, అల్ మొఖ్తార్ ఫుడ్ సెంటర్ మరియు దుబాయ్ వంటి బ్రాండ్ల ఉత్పత్తులను హెల్త్ అధికారులు రీకాల్ హెచ్చరికలు జారీ చేశారు.
కెనడా పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ప్రకారం, మార్చి ప్రారంభం నుండి జూలై మధ్య వరకు నాలుగు ప్రావిన్సులలో 52 సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. రీకాల్ ఎత్తివేసే వరకు వినియోగదారులు తమ ఇళ్లను తనిఖీ చేసి ఈ ఉత్పత్తులను పడేయాలని సూచించారు.
తాజా వార్తలు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి