లోక్సభ వ్యవహారాలను కాగిత రహిత వ్యవస్థగా ..
- July 17, 2016
కాగితరహిత సేవల లక్ష్యంగా లోక్సభ -వెబ్సైట్ను ప్రారంభించిన స్పీకర్ సుమిత్ర మహాజన్ పార్లమెంట్ వ్యవహారాలకు సంబంధించిన డాక్యుమెంట్లను డిజిటలైజేషన్ చేయడం ద్వారా 1000 చెట్లను రక్షించి ఉంటామని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. లోక్సభ వ్యవహారాలను కాగిత రహిత వ్యవస్థగా రూపుదిద్దడమే లక్ష్యంగా ఆదివారం స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ-పోర్టల్ను అఖిలపక్షం భేటీ సందర్భంగా ప్రారంభించారు. ఎంపీలు ఆన్లైన్లో పరస్పరం సంభాషించుకోవడానికి, వివిధ విభాగాల కార్యదర్శులను ఈ-మెయిల్స్, ఎస్సెమ్మెస్ ద్వారా సంప్రదించడానికి ఈ వెబ్సైట్ తోడ్పాటునందిస్తుంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









