బ్యాక్ టు స్కూల్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఖతార్ రైల్..!!
- August 18, 2025
దోహా: దోహా మెట్రోలోని స్పోర్ట్ సిటీ స్టేషన్లో 'బ్యాక్ టు స్కూల్' కార్యక్రమం రెండవ ఎడిషన్ను ప్రారంభించనున్నట్టు ఖతార్ రైల్వేస్ కంపెనీ ప్రకటించింది. ఈ కార్యక్రమం ఆగస్టు 19 నుండి సెప్టెంబర్ 2 వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. 'మెట్రో ఈవెంట్స్' సిరీస్లో ఈ కార్యక్రమం భాగమని, దీనిని ఏడాది పొడవునా మెట్రో స్టేషన్లలో ప్రజల కోసం నిర్వహిస్తామని ఖతార్ రైల్ తెలిపింది.
మెట్రో స్టేషన్లను అభివృద్ధి చెందుతున్న కమ్యూనిటీలుగా మార్చడం, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొంది.
మెట్రో గోల్డ్ లైన్లోని స్పోర్ట్ సిటీ స్టేషన్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం, పుస్తక దుకాణాలు మరియు రిటైలర్ల నుండి ప్రత్యేకమైన ఆఫర్లను పొందే అవకాశాన్ని అందిస్తుంది. ఈ కార్యక్రమం వారపు రోజులలో సాయంత్రం 4:00 నుండి రాత్రి 8:00 గంటల వరకు మరియు వారాంతాల్లో సాయంత్రం 4:00 నుండి రాత్రి 9:00 గంటల వరకు ఉంటుంది.
ఇక పిల్లలు, ఫ్యామిలీ కోసం ఇంటరాక్టివ్ గేమింగ్ జోన్, పెయింటింగ్, కలరింగ్ మరియు ఆర్ట్ పోటీలు ఉంటాయని, గెలుపొందిన వారు విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని అందిస్తున్నాయి.
ఈ కార్యక్రమం సందర్భంగా ఖతార్ రైల్ కొత్త 365-రోజుల మెట్రోపాస్ను ప్రకటించింది. 990 ఖతారి రియాల్స్ ధర గల వార్షిక పాస్ తో దోహా మెట్రో మరియు లుసైల్ ట్రామ్ నెట్వర్క్లలో అపరిమితంగా ప్రయాణించవచ్చు.
మెట్రో స్టేషన్లను అభివృద్ధి చెందుతున్న కమ్యూనిటీలుగా మార్చడం, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొంది.
మెట్రో గోల్డ్ లైన్లోని స్పోర్ట్ సిటీ స్టేషన్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం, పుస్తక దుకాణాలు మరియు రిటైలర్ల నుండి ప్రత్యేకమైన ఆఫర్లను పొందే అవకాశాన్ని అందిస్తుంది. ఈ కార్యక్రమం వారపు రోజులలో సాయంత్రం 4:00 నుండి రాత్రి 8:00 గంటల వరకు మరియు వారాంతాల్లో సాయంత్రం 4:00 నుండి రాత్రి 9:00 గంటల వరకు ఉంటుంది.
ఇక పిల్లలు, ఫ్యామిలీ కోసం ఇంటరాక్టివ్ గేమింగ్ జోన్, పెయింటింగ్, కలరింగ్ మరియు ఆర్ట్ పోటీలు ఉంటాయని, గెలుపొందిన వారు విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని అందిస్తున్నాయి.
ఈ కార్యక్రమం సందర్భంగా ఖతార్ రైల్ కొత్త 365-రోజుల మెట్రోపాస్ను ప్రకటించింది. 990 ఖతారి రియాల్స్ ధర గల వార్షిక పాస్ తో దోహా మెట్రో మరియు లుసైల్ ట్రామ్ నెట్వర్క్లలో అపరిమితంగా ప్రయాణించవచ్చు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!