మాలిక్ ఎక్స్ఛేంజ్కు Dh2 మిలియన్ల జరిమానా..!!
- August 20, 2025
యూఏఈ: మనీలాండరింగ్ చట్టాలను ఉల్లంఘించినందుకు మాలిక్ ఎక్స్ఛేంజ్కు Dh2 మిలియన్ల జరిమానాను యూఏఈ సెంట్రల్ బ్యాంక్ విధించింది. దాని లైసెన్స్ను రద్దు చేసింది. ఉగ్రవాద సంస్థలతోపాటు నిషేధిత సంస్థలకు ఆర్థిక సహాయం అందించినట్టు దర్యాప్తులో గుర్తించడంతో .. సంబంధించిన చట్టాల ప్రకారం ఎక్స్ఛేంజ్ హౌస్ పేరును రిజిస్టర్ నుండి తొలగించినట్లు ప్రకటించింది.
ఇటీవల బీమా నిబంధనలను పాటించని యాస్ తకాఫుల్ అనే సంస్థతోపాటు అల్ ఖజ్నా ఇన్సూరెన్స్ కంపెనీ లైసెన్స్ను సస్పెండ్ చేసింది. అలాగే, ట్యాక్స్ రూల్స్ పాటించనందుకు రెండు బీమా కంపెనీలు, ఐదు బ్యాంకులపై 2.62 మిలియన్ దిర్హామ్ల జరిమానాను సెంట్రల్ బ్యాంక్ విధించింది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!