మాలిక్ ఎక్స్ఛేంజ్కు Dh2 మిలియన్ల జరిమానా..!!
- August 20, 2025
యూఏఈ: మనీలాండరింగ్ చట్టాలను ఉల్లంఘించినందుకు మాలిక్ ఎక్స్ఛేంజ్కు Dh2 మిలియన్ల జరిమానాను యూఏఈ సెంట్రల్ బ్యాంక్ విధించింది. దాని లైసెన్స్ను రద్దు చేసింది. ఉగ్రవాద సంస్థలతోపాటు నిషేధిత సంస్థలకు ఆర్థిక సహాయం అందించినట్టు దర్యాప్తులో గుర్తించడంతో .. సంబంధించిన చట్టాల ప్రకారం ఎక్స్ఛేంజ్ హౌస్ పేరును రిజిస్టర్ నుండి తొలగించినట్లు ప్రకటించింది.
ఇటీవల బీమా నిబంధనలను పాటించని యాస్ తకాఫుల్ అనే సంస్థతోపాటు అల్ ఖజ్నా ఇన్సూరెన్స్ కంపెనీ లైసెన్స్ను సస్పెండ్ చేసింది. అలాగే, ట్యాక్స్ రూల్స్ పాటించనందుకు రెండు బీమా కంపెనీలు, ఐదు బ్యాంకులపై 2.62 మిలియన్ దిర్హామ్ల జరిమానాను సెంట్రల్ బ్యాంక్ విధించింది.
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









