మాలిక్ ఎక్స్ఛేంజ్కు Dh2 మిలియన్ల జరిమానా..!!
- August 20, 2025
యూఏఈ: మనీలాండరింగ్ చట్టాలను ఉల్లంఘించినందుకు మాలిక్ ఎక్స్ఛేంజ్కు Dh2 మిలియన్ల జరిమానాను యూఏఈ సెంట్రల్ బ్యాంక్ విధించింది. దాని లైసెన్స్ను రద్దు చేసింది. ఉగ్రవాద సంస్థలతోపాటు నిషేధిత సంస్థలకు ఆర్థిక సహాయం అందించినట్టు దర్యాప్తులో గుర్తించడంతో .. సంబంధించిన చట్టాల ప్రకారం ఎక్స్ఛేంజ్ హౌస్ పేరును రిజిస్టర్ నుండి తొలగించినట్లు ప్రకటించింది.
ఇటీవల బీమా నిబంధనలను పాటించని యాస్ తకాఫుల్ అనే సంస్థతోపాటు అల్ ఖజ్నా ఇన్సూరెన్స్ కంపెనీ లైసెన్స్ను సస్పెండ్ చేసింది. అలాగే, ట్యాక్స్ రూల్స్ పాటించనందుకు రెండు బీమా కంపెనీలు, ఐదు బ్యాంకులపై 2.62 మిలియన్ దిర్హామ్ల జరిమానాను సెంట్రల్ బ్యాంక్ విధించింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి పాన్ దరఖాస్తులో మార్పులు
- ముంబై ఇండియన్స్ కొత్త రన్ చేజ్ రికార్డు
- డిజిటల్ చెల్లింపులకు 2FA తప్పనిసరి
- ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన ఇండిగో ప్రయాణికుడు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్









