జూలైలో అబ్షర్ ద్వారా 43 మిలియన్లకు పైగా ఇ-లావాదేవీలు..!!
- August 20, 2025
రియాద్: సౌదీ అరేబియాలో ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ అబ్షర్ జూలై నెలకు సంబంధించి ఇ-లావాదేవీలలో సరికొత్త రికార్డును నమోదు చేసింది. జూలైలో అబ్షర్ ద్వారా 43 మిలియన్లకు పైగా ఇ-లావాదేవీలు జరిగాయని సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అదే సమయంలో అబ్షర్ ఇండివిజువల్స్ ప్లాట్ఫామ్ ద్వారా చేపట్టిన లావాదేవీల సంఖ్య 40,650,713 కు చేరుకుంది. డిజిటల్ వాలెట్ ద్వారా 33,387,591 డాక్యుమెంట్ సమీక్షలు నిర్వహించారు. అబ్షర్ బిజినెస్ ప్లాట్ఫామ్ ద్వారా పూర్తయిన లావాదేవీల సంఖ్య 2,788,493 కు చేరుకుంది.
అబ్షర్ ప్లాట్ఫామ్ ద్వారా ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఏకీకృత డిజిటల్ గుర్తింపుల సంఖ్య 28 మిలియన్లను దాటింది. నేషనల్ యూనిఫైడ్ యాక్సెస్ పోర్టల్ నఫాత్ ద్వారా 500 కంటే ఎక్కువ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలను యాక్సెస్ చేయవచ్చు.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









