జూలైలో అబ్షర్ ద్వారా 43 మిలియన్లకు పైగా ఇ-లావాదేవీలు..!!
- August 20, 2025
రియాద్: సౌదీ అరేబియాలో ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ అబ్షర్ జూలై నెలకు సంబంధించి ఇ-లావాదేవీలలో సరికొత్త రికార్డును నమోదు చేసింది. జూలైలో అబ్షర్ ద్వారా 43 మిలియన్లకు పైగా ఇ-లావాదేవీలు జరిగాయని సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అదే సమయంలో అబ్షర్ ఇండివిజువల్స్ ప్లాట్ఫామ్ ద్వారా చేపట్టిన లావాదేవీల సంఖ్య 40,650,713 కు చేరుకుంది. డిజిటల్ వాలెట్ ద్వారా 33,387,591 డాక్యుమెంట్ సమీక్షలు నిర్వహించారు. అబ్షర్ బిజినెస్ ప్లాట్ఫామ్ ద్వారా పూర్తయిన లావాదేవీల సంఖ్య 2,788,493 కు చేరుకుంది.
అబ్షర్ ప్లాట్ఫామ్ ద్వారా ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఏకీకృత డిజిటల్ గుర్తింపుల సంఖ్య 28 మిలియన్లను దాటింది. నేషనల్ యూనిఫైడ్ యాక్సెస్ పోర్టల్ నఫాత్ ద్వారా 500 కంటే ఎక్కువ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలను యాక్సెస్ చేయవచ్చు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







