జూలైలో అబ్షర్ ద్వారా 43 మిలియన్లకు పైగా ఇ-లావాదేవీలు..!!
- August 20, 2025
రియాద్: సౌదీ అరేబియాలో ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ అబ్షర్ జూలై నెలకు సంబంధించి ఇ-లావాదేవీలలో సరికొత్త రికార్డును నమోదు చేసింది. జూలైలో అబ్షర్ ద్వారా 43 మిలియన్లకు పైగా ఇ-లావాదేవీలు జరిగాయని సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అదే సమయంలో అబ్షర్ ఇండివిజువల్స్ ప్లాట్ఫామ్ ద్వారా చేపట్టిన లావాదేవీల సంఖ్య 40,650,713 కు చేరుకుంది. డిజిటల్ వాలెట్ ద్వారా 33,387,591 డాక్యుమెంట్ సమీక్షలు నిర్వహించారు. అబ్షర్ బిజినెస్ ప్లాట్ఫామ్ ద్వారా పూర్తయిన లావాదేవీల సంఖ్య 2,788,493 కు చేరుకుంది.
అబ్షర్ ప్లాట్ఫామ్ ద్వారా ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఏకీకృత డిజిటల్ గుర్తింపుల సంఖ్య 28 మిలియన్లను దాటింది. నేషనల్ యూనిఫైడ్ యాక్సెస్ పోర్టల్ నఫాత్ ద్వారా 500 కంటే ఎక్కువ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలను యాక్సెస్ చేయవచ్చు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!