Dh100,000 గెలుచుకున్న యూఏఈ వాసి..!!
- August 21, 2025
యూఏఈ: గత ఐదు నెలలుగా యూఏఈ లాటరీ ఆడుతున్న యూఏఈ వాసిని అధృష్టం పలకరించింది. అబ్దుల్లా అలీ గరీబ్ జూన్ నెలకు సంబంధించి వన్ హండ్రెడ్ థౌజండ్స్ దిర్హామ్స్ గెలుచుకున్నారు. మొదట్లో తాను నమ్మలేదని, అనేక సార్లు తనిఖీ చేశాకే విజయం దక్కిందని నమ్మినట్లు పేర్కొన్నాడు. తాను గెలిచిన డబ్బుతో తన కారును అప్గ్రేడ్ చేస్తానని తెలిపాడు. తన వద్ద ఇప్పటికే ఉన్న కారును విక్రయించి కొత్త కారును తీసుకోనున్నట్లు పేర్కొన్నాడు.
జనరల్ కమర్షియల్ గేమింగ్ రెగ్యులేటరీ అథారిటీ కఠినమైన నిబంధనలను అనుసరించి, యూఏఆ లాటరీ గత సంవత్సరం డిసెంబర్లో ప్రారంభమైంది. ఇది వారం రోజులకు ఒకసారి భారీ 100-మిలియన్ దిర్హామ్స్ జాక్పాట్ను అందిస్తుంది. అలాగే సరిపోలిన అంకెల సంఖ్యను బట్టి 100 నుండి 100 మిలియన్ల దిర్హామ్స్ వరకు బహుమతులను అందిస్తుంది. గత నెలలో, ఇది నాలుగు కొత్త స్క్రాచ్కార్డ్లను ప్రారంభించింది. వీటి ద్వారా వన్ మిలియన్ దిర్హామ్స్ వరకు గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!