బహ్రెయిన్-ఈజిప్ట్ రక్షణ సహకారం బలోపేతం..!!
- August 22, 2025
మనామా: ఈజిప్ట్లోని కైరోలో బహ్రెయిన్-ఈజిప్ట్ జాయింట్ మిలిటరీ కోఆపరేషన్ కమిటీ 22వ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ ఆపరేషన్స్ అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ ఘనేమ్ ఇబ్రహీం అల్-ఫదాలా మరియు ఈజిప్షియన్ సాయుధ దళాల ప్లానింగ్ డైరెక్టర్ మేజర్ జనరల్ అహ్మద్ మొహమ్మద్ ఒమర్ పాల్గొన్నారు. ఈ సమావేశాలు ఆగస్టు 17 నుండి 21 వరకు జరిగాయి.
ఈ సమావేశంలో బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ మరియు ఈజిప్షియన్ సాయుధ దళాల మధ్య కొనసాగుతున్న రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా అనేక కీలక అంశాలపై ఇరు పక్షాలు చర్చించాయి. రాబోయే రోజుల్లోనూ కలిసి పనిచేయాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!