ఒమన్ లో పర్యటించనున్న బహ్రెయిన్ అధ్యక్షుడు హమద్..!!
- August 23, 2025
మనామా: బహ్రెయిన్ అధ్యక్షుడు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఒమన్ లో పర్యటించనున్నారు. ఒమన్ కు చెందిన హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఆహ్వానం మేరకు ప్రత్యేకంగా పర్యటించనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ పర్యటన రెండు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను బలోపేతం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా వాణిజ్య మరియు ఇతర ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై వారు సమీక్షిస్తారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!