ధహ్రాన్ మాల్ అగ్నిప్రమాదం.. SR250 మిలియన్ల బీమా..!!
- August 30, 2025
దహ్రాన్: తూర్పు ప్రావిన్స్లోని ధహ్రాన్ మాల్లో 2022లో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించిన బీమా క్లెయిమ్కు సంబంధించి అరేబియన్ సెంటర్స్ కంపెనీతో తుది పరిష్కార ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అరేబియన్ షీల్డ్ కోఆపరేటివ్ ఇన్సూరెన్స్ ప్రకటించింది. ఈ మేరకు సౌదీ ఎక్స్ఛేంజ్ (తడావుల్)కు పత్రాలను సమర్పించినట్లు పేర్కొంది.
అగ్నిప్రమాదం వల్ల తలెత్తిన అన్ని నష్టాలకు తుది పరిహారంగా SR250 మిలియన్ల ($66.7 మిలియన్లు) ఫైనల్ డీల్ ను కుదుర్చుకొని, ఆ మేరకు చెల్లింపులు పూర్తి చేసినట్లు బీమా సంస్థ తెలిపింది.
తూర్పు ప్రావిన్స్లోని ధహ్రాన్లో ఉన్న ధహ్రాన్ మాల్లో మే 13, 2022 అగ్నిప్రమాదం జరిగింది. మాల్లోని కొన్ని విభాగాలకు నష్టం వాటిల్లింది. అయితే, సకాలంలో స్పందించిన సివిల్ డిఫెన్స్ టీమ్స్ ప్రాణనష్టం జరగకుండా మంటలను అదుపు చేశాయి.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!